అమ్మిశెట్టి ఆంజనేయులు మరియు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

గుంటూరు.


ప్రదాని మోడి పిలుపు మేరకు గుంటూరు నగరం అరండల్ పేట నందు అర్బన్ మాజీ అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు మరియు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన బిజెపి కార్యకర్తలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ .   అతిథులుగా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జూపూడి రంగరాజు బిజెపి నాయకులు చందు సాంబశివరావు పాల్గొన్నారు గత 45 రోజులుగా ప్రతిరోజు పేదలకు ఆహారం పంపిణీ చేయటం అదేవిధంగా ఈరోజు బిజెపి కార్యకర్తలకు నిత్యావసరములు పంపిణీ చేసిన ఆంజనేయులు మరియు బిజెపి నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన కన్నా లక్ష్మీనారాయణ.... 


బిజెపి కార్యకర్తలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.


కరోనా దేశంలో తాడ్ ఫేస్ లో వుంది.


ప్రదాని మోది ఇప్పిటికే లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయల ప్యాకేజి ని ప్రకటించారు.


లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని ప్రదాని పిలుపు నిచ్చారు. 


బారతీయ జనతాపార్టి కార్యకర్తలు 5 కోట్ల మందికి ఆహారం అందించాలనేది ఉద్దేశం.
 
ఎపి బిజెపి కార్యకర్తలు 25 లక్షల మందికి సాయం చేశారు.


వలస కూలీల సమస్య ఎక్కువగా వుంది.


వారి స్వస్తలాలకు వెళ్లేందుకు నడిచి వెళుతున్నారు.


వలస కూలీలకు సంబందించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాశాం.


దీనిపై చర్యలు తీసుకున్నట్లు ఎక్కడ కనబడటం లేదు.


వలస కూలీలను ప్రబుత్వం ఆదుకోవాలి. 


తక్షణమే వారి వారు స్వస్తలాలకు వెళ్లేందుకు సహాయం చేయాలి.


వారికి సరైన సౌకర్యాలు కల్సించాల్సిన బాద్యత ప్రబుత్వం పై వుంది.


ఈకార్యక్రమంలో పాలపాటి రవికుమార్, మాధవరెడ్డి, గండవరపు జగన్, పుణుగుళ్ల రవిశంకర్, ఆవుల రాము,దేచిరాజు సత్యం బాబు,పాండురంగారావు, పాటిబండ్ల ఉషారాణి, బొల్లాప్రగడ శ్రీదేవి రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు....


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు