గుడూరు నియోజకవర్గం లో నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం

*భారతీయ జనతా పార్టీ* 
*గుడూరు నియోజకవర్గం*


*నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం


కోవిడ్ 19, లాక్ డౌన్ సందర్భంగా 


*చిట్టమూరు మండలం* 
ఈరోజు *యాకసిరి* గ్రామం  బీజేపీ ఎం.పి.టి.సి అభ్యర్థి అయిన పల్లం. హరికృష్ణ ద్రాతృత్వంతో , మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలయిన,కుటుంబాలకు
తొమ్మిది రకాల వస్తువులను మరియు కోడి గ్రుడ్లు పంపిణీ చేయడం జరిగింది.బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  ఆత్మనిర్బర భారత్ అభియాన్ ద్వారా 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రజాలందిరిలో మనో ధైర్యం నింపుతుందని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడూరు బీజేపీ పార్టీ కన్వీనర్ పి.బైరప్పా,  గుడూరు బీజేపీ నాయకులు గాలి.ప్రకాష్ నాయుడు, తూపిలి.దినకర్  మరియు జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్.ఎం.బాషా, మరియు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు