గుంటూరు జిల్లా APUWJ &నరసరావుపేట ప్రెస్ క్లబ్  సేవలు వెలకట్టలేనివి. : నరసరావుపేట రూరల్ సి ఐ అచ్చయ్య

గుంటూరు జిల్లా APUWJ &నరసరావుపేట ప్రెస్ క్లబ్  సేవలు వెలకట్టలేనివి. : నరసరావుపేట రూరల్ సి ఐ అచ్చయ్య...



లాక్ డోన్ నేపధ్యంలో జర్నలిస్టుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యూనియన్ నేతలు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం అభినందనియమన్నారు..
నరసరావుపేట నియోజకవర్గంలో ని జర్నలిస్టుల నిత్యావసర వస్తువులని రూరల్ సిఐ అచ్చయ్య.యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ లు  పంపిణీ  చేశారు..
జర్నలిస్టులు పోలీసులకి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రాని సిఐ అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ నిత్యం జర్నలిస్టులు ప్రభుత్వం అధికారులతో సమానంగా ఇటువంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని,ప్రభుత్వం కూడా జర్నలిస్టుల కి 50 లక్షల ప్రమాద భీమ కల్పించాలని కోరారు..
జిల్లా కార్యదర్శి యేచురి శివ మాట్లాడుతు జిల్లాలో జిల్లాలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కి యూనియన్ అండగా ఉంటోందని ఇప్పటికే జిల్లాలో 400 మందికి వివిధ రకాల సహకారాన్ని అందించన్నారు..
యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అలంశెట్టి కిషోర్, పుల్లం శెట్టి నాగరాజు,ఆనంద్, అప్పారావు, గంగాధర్,నరసయ్య,అవినాష్,పవన్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు