ది.14.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 38 కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2100 ,, వైద్య సేవలు పొందుతున్న 860 , డిశ్చార్జ్ అయిన వారు 1192 , మరణించిన వారు 48 .
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
కరోనా పరీక్షలు - 9,256
మొత్తం చేసిన పరీక్షలు : 2,10,414
వాటిలో పోసిటివ్కేసులు : 2100( 0.998% ) ;
మరణాలు : 48 ( 2.29 % ) .
జిల్లాల వారీగా :
అనంతపురం : కొత్త కేసులు లేవు , మొత్తం 118 , చికిత్స పొందుతున్న వారు 62 , డిశ్చార్జి అయిన వారు 52 , మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 9 , మొత్తం 151 , చికిత్స పొందుతున్న వారు 74 , డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు లేరు ;
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 8 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు , మొత్తం 51 , చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు;
గుంటూరు : కొత్త కేసులు 5 , మొత్తం 404 , చికిత్స పొందుతున్న వారు 150 , డిశ్చార్జి అయిన వారు 246, మరణించిన వారు 8 ;
వైఏస్సార్ కడప : కొత్త కేసులు 2 , మొత్తం 99 , చికిత్స పొందుతున్న వారు 43 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు లేరు ;
కృష్ణా : కొత్త కేసులు 2 , మొత్తం 351 , చికిత్స పొందుతున్న వారు 134, డిశ్చార్జి అయిన వారు 203 , మరణించిన వారు 14 ;
కర్నూలు: కొత్త కేసులు లేవు , మొత్తం 591 , చికిత్స పొందుతున్న వారు 277 , డిశ్చార్జి అయిన వారు 316 , మరణించిన వారు 18 ;
నెల్లూరు : కొత్త కేసులు 15 , మొత్తం 126 , చికిత్స పొందుతున్న వారు 45, డిశ్చార్జి అయిన వారు 78 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 12 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు 2 , మొత్తం 7 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు లేవు , మొత్తం 66 , చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ;
విజయనగరం - కొత్త కేసులు లేవు , మొత్తం 4 , చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
పశ్చిమ గోదావరి : కొత్త కేసులు 1 , మొత్తం 69 , చికిత్స పొందుతున్న వారు 29 , డిశ్చార్జి అయిన వారు 40 , మరణించిన వారు లేరు ;
( పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 1 కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)