వైద్య అధికారుల సూచనలు పాటించండి : తిరుపతి శాసన సభ్యులు

 


వైద్య అధికారుల సూచనలు పాటించండి... తిరుపతి శాసన సభ్యులు


తిరుపతి మే 02 : నేడు ఇంటికి వెళుతున్న మీరు వైద్య అధికారుల సూచనలు మరో 14 రోజులు పాటించాలని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర రెడ్డి 11 మందికి  డిస్సార్జి కాపీలు అందించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ ఇంటికి వెళ్లిన తరువాత వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.


ఏప్రిల్ 19న ఒక్కసారిగా జిల్లా అంతటా ఉత్కటంత 25 కేసుల నమోదు జరిగింది తెలిసిందే, నేడు 14 రోజులు తరువాత రెండుసార్లు నెగటివ్ రావడంతో రుయా ఐసోలేషన్లో ఉన్న 30 మంది లో నేడు ఒక్కసారిగా 11 మంది డిస్సార్జి తిరుపతి శాసన సభ్యులు నుండి అందుకున్నారు. అందులో 10 మంది శ్రీకాళహస్తి, ఒక్కరు తిరుపతి నివాసులు.
 తిరుపతి స్ధానిక వ్యక్తి వయస్సు 25 సం, శ్రీకాళహస్తి వ్యక్తులు 42, 37, 27, 20,40,23,30,30,44, 58 వయస్సు వారు కాగా ఇందులో ఇద్దరు స్త్రీలు వున్నారు.  8 మంది విధులు నిర్వహిస్తున్న సమయంలో పాజిటివ్ వ్యక్తులు గా నమోదు అయిన వారు ఉన్నారు. 


రుయా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్  సూపరినెంట్ భారతి డా.సుబ్బారావు, డిఎం హెచ్ ఓ పెంచలయ్య, ఆర్.ఎం.ఓ. ఇబి దేవి, తదితరులు ఉన్నారు.


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు