అమర బ్రదర్స్ సహకారంతో. భోజన ప్యాకెట్లు పంపిణీ : వైసీపీ నాయకుడు అమర యాదగిరి గుప్తా

కావలి,మే 8 (అంతిమ తీర్పు):


శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపిన ప్రకారంగా పది వ  వార్డులో ఇందిరమ్మ కాలనీలోని నూటా యాభై మందికి పేదలకు  అమర బ్రదర్స్ నిధులతో భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని వైసీపీ నాయకుడు అమర యాదగిరి గుప్తా తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కరోనా మహమ్మారి వలన పేద ప్రజలు పనులులేక దుర్భర జీవితం బతుకుతున్నారని ,ఈ లాంటి సమయంలో  వారికి చేయూత నివ్వడం  ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్  పేరం వెంకటేశ్వర్లు  , 33 వ వార్డు వైసీపీ నాయకులు పట్నం శివ , కాసా విజయ్ , ఇన్నమూరి సతీష్కుమార్,  పైడా లక్ష్మీపతి ఓలేటి  రాము , బొగ్గవరపు స్వామి , బొగ్గవరపు శ్రావణ్ , పెసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు