ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి  వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

*ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి 
వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ*


సాయం అందించడం మావంతు 
ఇళ్ళు కదలకుండా ఉండడం మీ వంతు ............


ఓంకార్ సేవా సమితి అధ్యక్షుడు
గండే సాంబశివరావు పిలుపు.........


ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ..........
కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న వలస కార్మికులను తెలుగు సంస్కృతిని సంప్రదాయాలు కాపాడే గంగిరెద్దుల ఆటగాళ్ల కుటుంబాలను ............
 ఆదుకొని ఆహారం అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఓంకార్ సేవా సమితి అధ్యక్షుడు గండే సాంబశివరావు అన్నారు...........


అలాగే సాయం చేయడం తమవంతని  ఇళ్ళు కదలకుండా ఉండడం మీ వంతని ఆయన అన్నారు...........
ఇంటి బయట తిరగొద్దని.... ఇంట్లొకి కరోనాని తేవద్దని హితవు పలికారు...............
 కరోనా కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టాలని దానిగాను ప్రజలు ప్రభుత్వం, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు బౌతిక దూరంతో కరోనాని దూరం చేయవచ్చు అని సాంబశివరావు పిలుపునిచ్చారు...............


 సోమవారం ఉదయం అరుంబాక పంచాయతీ పరిధిలోని గంగిరెద్దుల ఆట వలస కుటుంబాల చిన్నారులకు, నెల్లమ్మ గుడి సమీపంలో కాలనీలోని చిన్నారులకు, గుళ్లపల్లి బూర్లమ్మ డొంకలో వలస కార్మికుల చిన్నారులకు ఉదయం అల్పాహారం , వందలాది మందికి ఇడ్లీ పొట్లాలు అందించారు .........


ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, సేవ సమితి సభ్యులు తూనుగుంట్ల శ్రీనివాసరావు, కేసన సాంబశివరావు, సీతారామయ్య, కుమార్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు..........................
 గత కొన్ని రోజులుగానిర్విరామంగా సాగుతున్న ఆహార పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని......
 
మంగళవారం ఇడ్లితో పాటు అరటిపండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని  సేవా సమితి అధ్యక్షుడు తెలిపారు.............


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు