కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధకశక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గం.

AP FIGHTS COVID 19
COMMAND CONTROL 
***************************


కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధకశక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గం.


 కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించినట్టుగా  రోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.


మరోవైపు ప్రభుత్వం కూడా చికిత్సకు అవసరమైన అన్ని వైద్యసదుపాయాలను సమకూర్చకుంది. 


మీలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనిపించిన వెంటనే స్థానికంగా ఉండే వాలంటీర్లకు గానీ, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు గానీ తెలియజేయండి. 


మీకు ఎలాంటి సాయం కావాలన్నా 104 నంబర్ కు కానీ, వాట్సాప్ నంబర్ 8297104104 కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు.  


భౌతిక దూరం పాటిద్దాం.. కరోనాను నివారిద్దాం.. 
___________________________
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు