మద్యపానాన్ని నిషేధించాలంటూ ఐద్వా మహిళలు వినూత్న రీతిలో నిరసన .

మద్యపానాన్ని నిషేధించాలంటూ ఐద్వా మహిళలు వినూత్న రీతిలో నిరసన ........."


(ఆత్మకూరు అంతిమ తీర్పు ఇంచార్జ్ రహమత్ అలీ)" మద్యాన్ని నిషేదించాలని కరోన నేపథ్యంలో  వైన్స్ షాపులు తక్షణం మూసివేసి మద్యం కష్టాలనుండి మహిళలను కాపాడాలని ఆత్మకూరు ఐద్వా  మహిళలు గంట కొట్టారు  ఆత్మకూరు పట్టణంలో సామాజిక దూరం పాటిస్తూ రోడ్డుపై మహిళలు ప్లేటుని గరిటతో కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆత్మకూరు ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం మాట్లాడుతూ ఐద్వా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనిరసన కార్యక్రమాలు  చేపట్టడం జరిగిందన్నారు ఒకపక్క కరోనాతో ప్రజలు పనులు లేక తినడానికి తిండి లేక అనేక అవస్థలు పడుతున్నా నేపథ్యంలో దాతలు ఇచ్చిన సరుకులతో కాలం వెళ్లబుచ్చుకుంటున్న కష్టకాలంలో మందు షాపులను తెరవడంతో ఇండ్లల్లోని వస్తువులను తాకట్టు పెట్టి తాగుతున్నారని ఆవేదన వెక్తపరిచారు ఇకనైనా ముఖ్యమంత్రి సంపూర్ణ మద్యపాననిషేదం హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు