మద్యం అమ్మకాలు జరిగితే గ్రీన్ జోరుగా ఉన్న మండలాలు రెడ్ జోన్ గా మారతావని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక

ఈరోజు రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ sanghat కో కన్వీనర్ జి సూర్య కిరణ్ ఆదేశాలతో జోనల్ కోఆర్డినేటర్ కమల్    సూచనతో నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శివ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం ఆపం డి ఆంధ్ర ప్రదేశ్ కాపాడండి అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది జరిగింది ఈ కార్యక్రమంలో వి శివ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 40 రోజులు ఈ మహమ్మారి నుండి అన్ని డిపార్ట్మెంట్లు మరియు స్వచ్ఛంద సంస్థలు ప్రజల ప్రాణాలు కాపాడే వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి నా నా ఈరోజు లిక్కర్ షాప్ లో తెరచి విక్రయాల సాగించి వారి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు స్పందన ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆయా మండలాల్లోని మద్యం షాపుల్లో గుర్తింపు కార్డుతో విక్రయాలు సాగించి పక్క మండలాలు మద్యం కి ప్రజలు రాకుండా జాగ్రత్త చేయవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ఆదాయం పైన ఉన్న ప్రేమ ఈ రాష్ట్ర ప్రజలు మీద లేదని కాంగ్రెస్ పార్టీ చూసి స్తుంది ఇలాగే మద్యం అమ్మకాలు జరిగితే గ్రీన్ జోరుగా ఉన్న మండలాలు రెడ్ జోన్ గా మారతావని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ కార్యక్రమంలో సి హెచ్ భాస్కర్ మరియు ఎస్ కె బాబు భాష పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు