డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు గా వాసన పట్టి ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది

*కె జి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ జి అర్జున్ పత్రిక ప్రకటన*
*డాక్టర్ కె సుధాకర్ రావు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ ఆసుపత్రి నర్సీపట్నం వారిని పోలీసులు కేజీహెచ్కు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తీసుకురాగా క్యాజువాలిటీ విభాగంలో పరీక్షించడం జరిగింది.


డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు గా వాసన పట్టి ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.


మద్యం ప్రభావం వలన అసభ్య పదజాలంతో అందరినీ తిడుతూ వైద్యానికి సహకరించలేదు అయినప్పటికీ అతికష్టం మీద వారి పల్స్ బీపీ లను పరీక్షించడం జరిగింది.


మద్యం మత్తులో ఉన్న కారణంగా రక్తంలో మద్యం శాతం పరీక్ష నిమిత్తం ఎఫ్ఎస్ఎల్ కు పంపడమైనది.


తదుపరి చికిత్స నిమిత్తం ప్రభుత్వం మానసిక ఆస్పత్రికి తరలించారు.*


*డాక్టర్ సుధాకర్ రావు ఎక్యూట్ హ్యాండ్ add comment సైకో సిస్ తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగిందని ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాల యంలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు.
డాక్టర్ రాధా రాణి
 సూపరిండెంట్ ప్రభుత్వ  మానసిక వికలాంగుల ఆసుపత్రి*


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు