భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో పేదలకు ఆహారం మజ్జిగ పంపిణీ-నాగలక్ష్మి

భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో పేదలకు ఆహారం మజ్జిగ పంపిణీ-నాగలక్ష్మి
విజయవాడ, మే 2 (అంతిమ తీర్పు) : ప్రియతమ ప్రధాని  నరేంద్రమోదీ ,  జాతీయ అధ్యక్షులు  జేపీ నడ్డా   పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు  కన్నా లక్ష్మీనారాయణ  పేదవారికి ఈ లాక్డౌన్ సందర్భంగా  ఆహార పదార్థాలను, రేషన్ పంపిణీ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు,నాయకులు రాష్ట్రంలో అనేక సేవాకార్యక్రమలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శనివారం విజయవాడలో ఓక ప్రభుత్వ వైద్యశాల వద్ద మరియ రైల్వే    లో  బ్రిడ్జి కింద, రైల్వే పార్సిల్ కౌంటర్ వద్ద నివసిస్తున్న పేద,అనాధ,వికలాంగులకు భోజన ప్యాకెట్లు,మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు భాజపా  మహిళా మోర్చా ఉపద్యక్షురాలు బొడ్డు నాగలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమాలలో పలుపంచుకొంటున్న వివిధ స్వచ్చంద సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు