ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ ...

ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ ...


కావలి ,మే 11( అంతిమ తీర్పు - N. సాయి )
పట్టణ పరిధిలోని 8,9,10 వ వార్డుల లో సుమారు 800 కుటుంభాలకు NTR పౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు , కోడిగుడ్లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా   జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ   కరెంటు బిల్లుల లోను ప్రభుత్వం   ప్రజల వద్దనుండి జేబులకు చిల్లులు పెడుతుందని  లాక్ డౌను విధించి   నప్పుడు నుండి కూలిపనులతో జీవనం సాగించే పేదలకు 5000/రూపాయల ఎక్సగ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు . ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర , ఏరియా హస్పిటల్ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోరు బాబు , సర్థార్ కిర్మాని , బొగ్గవరపు శ్రీనివాసులు , మంచాల ప్రసాదు ,  తదతరులు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020