ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు :ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 

అమరావతి.. 3.4.3020.
====================
గౌరవమీడియా పెద్దలు,ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్ట్లు, బ్యూరో ఇంచార్జిలు,,, స్పెషల్ కరెస్పాండంట్స్,, ప్రింట్ &ఎలెక్రోనిక్ మీడియా ప్రతినిధులు,చిన్న పత్రికలప్రతినిధులు, ఫోటో జర్నలిస్ట్ లు, వీడియో జర్నలిస్ట్ లకు,,,డెస్క్ విభాగాలలో పని చేస్తున్న జర్నలిస్ట్ లు అందరికి పేరు పేరునా
 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు.....🙏🙏🤝🤝🤝💐💐🤝🙏
====================
ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 
====================
====================
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
====================
దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి వన్నె తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్టులకు, గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నిత్యం, నిరంతరం సేవలందిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 
====================
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిష్పాక్షిక వారధులుగా ప్రజా ప్రయోజనమే పరమావధిగా పాత్రికేయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం దృష్టిలో మహనీయులే. వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయేవే. 
====================
పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహనరెడ్డి గారు  ప్రభుత్వం కట్టుబడి ఉంది. పత్రికా స్వేచ్ఛకు, పాత్రికేయులకు పూర్తి సహాయ సహకారాలు ఇకమీదటా కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాను.. 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుండి ప్రజలను కాపాడడానికి,,,,  ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లో అవగాహన,, జాగ్రత్తల పై మీడియా ద్వారా వివరిస్తూ,.రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు  కరోనా నివారణకు చేస్తున్న యజ్ఞంలో 
భాగస్వామ్యం అవుతున్న మీడియా మిత్రులకు,,,, సెల్యూట్,,,, చేస్తున్నాను... 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారం అందిస్తున్నాని... మీరు కూడా తమ వంతు, తోడ్పాటు అందించాలని మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను....... 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు