కెమెరా కన్నుల్లో  ప్రజల  ముంగిట ఉంచే  👁️వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్స్.. ✍️జర్నలిస్ట్ కార్మికులకు   మే డే ✊🏿🚩 శుభాకాంక్షలు

అర్థం అయ్యే లోపు, దూరం అయ్యేది కల 
అర్థం అయ్యేలోపు,  ఒప్పుకో లేనిది వాస్తవం


 అర్థం అయ్యే లోపు, దగ్గర అయ్యేది స్నేహం
అర్థం తెలిసినా సరే, కొత్త అర్థం  వెతికేది ప్రేమ


 అర్థం అయినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం


సముద్రంలో అలలకు అలుపు లేదు..
ప్రపంచాన్ని ప్రజల ముంగిట నిలిపే వీడియో జర్నలిస్టుల కష్టాలకి శెలవు లేదు


 వీటన్నిటితో పాటు, అందాన్ని...ఆనందాన్ని     బాధను... బాంధవ్యాలను..  మంచిని.. చెడును, పల్లెటూరి నుంచి, పట్నం వరకు  ఈ ప్రపంచంలో జరిగే జరిగే ప్రతి సంఘటనను అనునిత్యం  కంటి మీద కునుకు లేకుండా...తమ కెమెరా కన్నుల్లో  బంధించి  ప్రజల  ముంగిట ఉంచే  👁️వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్స్.. ✍️జర్నలిస్ట్ కార్మికులకు 
 మే డే ✊🏿🚩
శుభాకాంక్షలు💐💐💐


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ కార్యవర్గం


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు