ప్రొద్దుటూరు ముస్లింల కు mla రాచమల్లు శివప్రసాద్ రెడ్డి50 లక్షల విరాళం

ప్రొద్దుటూరు ముస్లింల కు mla రాచమల్లు శివప్రసాద్ రెడ్డి50 లక్షల విరాళం
ప్రొద్దుటూరు, మే 4,(అంతిమ తీర్పు):
ప్రతి ముస్లిం సోదరులు రంజాన్  ఆనందంగా జరుపుకోవాలని MLA. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన  రంజాన్ పండుగ సందర్భంగా  పట్టణంలో ని 12 వేల ముస్లిం కుటుంబాల కు తన స్వంత నిధులను 50 లక్ష ల రూపాయలను ముస్లిం మతపెద్దలకు ఆయన అందచేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో  పట్టణంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. రంజాన్ పండుగ సమయంలో ఎక్కడ ముస్లిం సోదరులు పస్తుల తో ఇబ్బంది పడకుండా మీబిడ్డల మీకు ఈ సహాయం చేయడాలిచానన్నారు. ఈ సహాయాన్ని పార్టీలకతీతంగా అందచేస్తామని ఆయానన్నారు. మీ అభివృద్ధికి మీ సంక్చేమం కోసం నేను  పాటు పడతానన్నారు. ఈకార్యక్రమంలో  YCP యువనేత బంగారు రెడ్డి  మరియు పట్టణ  ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు