గ్యాస్ లీక్ బాధితులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 12-05-2020,
అమరావతి.


*విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాద బాధితులపై ఆ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది : 'సీఎస్ఐఆర్'-'ఎన్ఈఈఐఆర్' నిపుణులు*


గ్యాస్ లీక్ బాధితులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*ఇప్పటికే బాధితుల ఆరోగ్యంపై పూర్తి బాధ్యత తీసుకుని  ప్రభుత్వం వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*బాధితులకు రాబోయేకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా, ఎంతటివైనా జీవితకాలం ఉచితంగా చికిత్స అందిస్తాం : మంత్రి మేకపాటి*


*ప్రజలక్షేమమే ప్రథమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైరిన్ తరలించేందుకు ఆదేశాలిచ్చారు : మంత్రి గౌతమ్ రెడ్డి*


*ఎల్జీ పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న 13వేల టన్నుల స్టైరిన్ నుసీఎం ఆదేశాలానుసారం దక్షిణ కొరియాకు తరలిస్తున్నాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*రాష్ట్రలో మరో ప్రమాదానికి అవకాశం లేకుండా 13 జిల్లాలలో అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం : మంత్రి మేకపాటి*


-----------------------------------------


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు