విజయవాడ *ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* అమ్మ పలికింది ...సంవత్సర కాలంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పలుకే బంగారమాయె గత ప్రభుత్వంలో పనిచేసిన మహిళా కమిషన్ చైర్మన్ మహిళలకు అన్యాయం జరిగితే 70 ఏళ్ళ వయస్సులో హుటాహుటిన బాధితులను పరామర్శించేవారు మీడియా ముందు హడావిడి చేసి, కనీసం కన్నీరు అయినా కార్చేవారు తప్పులు చేస్తే, ఎంతటి వారి నైనా శిక్షించాలి జగన్ రెడ్డి అధికారం లోకి వొచినప్పటి నుండి రాజధాని కోసం భూములు త్యాగం చేసి , అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా మహిళలు ఉద్యమం చేస్తున్నారు ఉద్యమం చేస్తున్న మహిళల పైన దాడులు, తప్పుడు కేసులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా మహిళా కమిషన్ స్పందించ లేదు మహిళా అధికారులపైన వైసిపి గూండాల వేదింపులు ఆమెకు కనపడటం లేదా ? కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సిగ్గుపడాలి సాటి మహిళగా , ఆడవారికి అండగా ఉండి వారిలో ధైర్యం నింపాలి కానీ జగన్ రెడ్డి ఇచ్చే చిల్లరకు కక్కుర్తి పడి కేవలం ప్రతిపక్షాల పైన పెట్టిన తప్పుడు కేసులకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు